Madhya Pradesh : మాములు పోలీస్ కాదయ్యా.. ఒక్కరోజు డ్యూటీకి వెళ్లకుండా రూ. 28 లక్షల జీతం తీసుకున్నాడు!
మధ్యప్రదేశ్ పోలీసు డిపార్ట్ మెంట్ లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 12 సంవత్సరాలుగా డ్యూటీ చేయకుండా రూ.28 లక్షల జీతం తీసుకున్నాడో కానిస్టేబుల్. ఈ కేసు 2011లో మధ్యప్రదేశ్ పోలీసులలో నియమితులైన విదిష జిల్లాకు చెందిన ఒక పోలీసు అధికారిది.