ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా నియామకం అయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఆర్బీఐ గవర్నర్గా కొనసాగనున్నారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం డిసెంబర్ 10 నాటికి ముగియనుండంతో సంజయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.