Rape Case: అమానుషం..17ఏళ్ల బాలికపై 9మంది యువకులు అత్యాచారం!
రాజస్థాన్లో దారుణం జరిగింది. ఝలావర్ జిల్లాలో 17ఏళ్ల బాలికపై 9మంది యువకులు లైంగిక దాడి చేశారు. మలవిసర్జనకు వెళ్లిన ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు మైనరు ఉండగా అందిరినీ అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ బ్రిజేష్ కుమార్ తెలిపారు.