Crime: మైనర్ బాలికపై అత్యాచారం.. న్యూజిలాండ్లో భారతీయుడిగా జైలుశిక్ష
న్యూజిలాండ్లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. మైనర్పై అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడికి ఈ శిక్ష పడింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టకల్ చదవండి.
న్యూజిలాండ్లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. మైనర్పై అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడికి ఈ శిక్ష పడింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టకల్ చదవండి.
బాధితురాలి తండ్రి తన ఫిర్యాదులో ఆమె స్నేహితుడి ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. అత్యాచారం జరిగిన సమయంలో బాధితురాలితో కలిసి బయటకు వెళ్లిన ఆమె క్లాస్మేట్ను పోలీసులు అదుపులోకి తీసుకుని గంటల తరబడి విచారిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ లో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థిని హత్య కలకలం రేపింది. ఈ కేసులో తాజాగా పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు ఎవరన్నది మాత్రం వివరాలు తెలపలేదు. కేసు ఇంకా దర్యాప్తులో ఉందని చెబుతున్నారు.
కామంతో కళ్లు మూసుకుపోయిన మగ రాక్షసులు రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. మద్యం, గంజాయి మత్తులో తాము ఏం చేస్తున్నామో తెలియకుండానే తెగిస్తున్నారు.
నల్లగొండలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికను రేప్ చేసి హతమార్చాడు ఓ యువకుడు. అన్నరెడ్డి గూడెంకు చెందిన 17ఏళ్ల బాలిక డైట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది.
విజయవాడ పాయకాపురంలో 7వ తరగతి విద్యార్థినిపై వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరేళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో పిన్ని, బాబాయ్ దగ్గరే ఉంటోంది.
సరదాగా బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు ముగ్గురు మృగాళ్ల చేతిలో చిక్కారు. ఆ అమ్మాయిలకు మాయమాటలు చెప్పి పిక్నిక్ పేరుతో యాదగిరిగుట్టకు తీసుకెళ్లిన యువకులు వారిపై అత్యాచారం చేశారు. అల్వాల్ పీఎస్ పరధిలో జరిగిన ఈ ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పతన్ మజ్రా పై రేప్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. నేపథ్యంలో ఆయన్ను ఇవాళ పాటియాలా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలో ఎమ్మెల్యే సహాయకులు పోలీసులపై కాల్పులు జరిపారు.
ఒక బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇన్ఛార్జి జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. మహ్మద్ ఖయ్యూమ్ అనే వ్యక్తిపై 2021లో తిప్పర్తి పీఎస్లో పోక్సో కేసు నమోదైంది.