AP Crime: విజయవాడలో దారుణం.. 7వ తరగతి బాలికను గర్భావతిని చేసిన బాబాయ్!
విజయవాడ పాయకాపురంలో 7వ తరగతి విద్యార్థినిపై వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరేళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో పిన్ని, బాబాయ్ దగ్గరే ఉంటోంది.
విజయవాడ పాయకాపురంలో 7వ తరగతి విద్యార్థినిపై వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరేళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో పిన్ని, బాబాయ్ దగ్గరే ఉంటోంది.
సరదాగా బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు ముగ్గురు మృగాళ్ల చేతిలో చిక్కారు. ఆ అమ్మాయిలకు మాయమాటలు చెప్పి పిక్నిక్ పేరుతో యాదగిరిగుట్టకు తీసుకెళ్లిన యువకులు వారిపై అత్యాచారం చేశారు. అల్వాల్ పీఎస్ పరధిలో జరిగిన ఈ ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పతన్ మజ్రా పై రేప్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. నేపథ్యంలో ఆయన్ను ఇవాళ పాటియాలా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలో ఎమ్మెల్యే సహాయకులు పోలీసులపై కాల్పులు జరిపారు.
ఒక బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇన్ఛార్జి జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. మహ్మద్ ఖయ్యూమ్ అనే వ్యక్తిపై 2021లో తిప్పర్తి పీఎస్లో పోక్సో కేసు నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 39 ఏళ్ల ఓ వ్యక్తి అతని 65 ఏళ్ల తల్లిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ కిరాతకుడు చేసిన పని గతంలో అతని తల్లి చేసిన దానికి శిక్ష అని చెప్పాడు.
JDS మాజీ ఎంపీ ప్రజ్వేల్ రేవణ్ణకు బిగ్ షాక్ తగిలింది. తన ఇంట్లో పనిమనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో అతనికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. తాజాగా అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
లేడీ అఘోరిపై మరో రేప్ కేసు నమోదైంది. కరీంనగర్ కొత్తపెళ్లికి చెందిన యువతి బలవంతంగా తన ప్రైవేట్ పార్ట్స్ను తాకుతూ లైంగి దాడికి పాల్పడ్డట్లు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అఘోరిని విచారించనున్నారు.
రాజస్థాన్లో దారుణం జరిగింది. ఝలావర్ జిల్లాలో 17ఏళ్ల బాలికపై 9మంది యువకులు లైంగిక దాడి చేశారు. మలవిసర్జనకు వెళ్లిన ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు మైనరు ఉండగా అందిరినీ అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ బ్రిజేష్ కుమార్ తెలిపారు.