Buffalo: పశువుల ప్రదర్శనలో రూ.21 కోట్ల గేదె మృతి..
రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పశువుల సంతలో రూ.21 కోట్ల విలువైన గేదె మృతి చెందడం కలకలం రేపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పశువుల సంతలో రూ.21 కోట్ల విలువైన గేదె మృతి చెందడం కలకలం రేపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
వలస కూలీలతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు హైటెన్షన్ విద్యుత్ తీగకు తగలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘోర దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కూతురు సజీవ దహనం అయ్యారు.
రాజస్తాన్ లోని జైసల్మేర్ లోని బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికి 20మంది చనిపోయారు.మరో 16 మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 57 మంది ఉన్నారని చెబుతున్నారు.
రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుండి జోధ్పూర్ వెళ్తున్న AC స్లీపర్ ప్రైవేట్ బస్సు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. ఈ సంఘటన వార్ మ్యూజియం సమీపంలో జరిగింది.
రాజస్థాన్ లో హైవేపై భారీ యాక్సిడెంట్ జరిగింది. గ్యాస్ సిలెండర్లతో వెళుతున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో కూడిన పేలుడు సంభవించింది. నిన్న అర్థరాత్రి ఈ యాక్సిడెంట్ జరిగింది.
దేశంలో నిరుద్యోగ సమస్య ఎలా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు రాజస్థాన్లో జరిగిన ఈ సంఘటన చక్కటి ఊదహరణ. అక్కడ 53,000 ప్యూన్ ఉద్యోగాలకు ఏకంగా 2.5 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకున్నారు.
రాజస్థాన్లో దారుణం జరిగింది. పిల్లలు పుట్టడం లేదని కోడలును ఆమె అత్తమామలు హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నించారు.అనుమానం వచ్చిన గ్రామస్తులు చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అడ్డంగా దొరికిపోయారు.
రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఫేస్బుక్ (Face Book) ద్వారా పరిచయమైన ఓ మహిళ, ప్రేమ కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చింది. ప్రియుడిని కలిసిన అనంతరం, తాను వచ్చిన కారులోనే శవమై కనిపించడం కలకలం రేపింది.
రాజస్థాన్లో జరిగే గోగాజీ మేళాలో, తేజా దశమి సందర్భంగా వేలాది భక్తులు పాములతో నాట్యం చేస్తారు. ఇది గోగాజీ మహారాజుపై వారికి ఉన్న భక్తి, అక్కడి స్థానిక సంప్రదాయం. భయం కన్నా భక్తికి ప్రాధాన్యం ఇచ్చే ఈ ఆచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.