RCB vs PBKS: ఉత్కంఠ మ్యాచ్.. ఆర్సీబీ స్కోర్ ఎంతంటే ?
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల నష్టంతో 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(43), రజత్ పాటిదార్(26), లియామ్ లివింగ్స్టోన్(25), మయాంక్ అగర్వాల్(24), జితేష్ శర్మ (24) పరుగులు చేశారు.