ప్రధాని మోడీకి సంచలన లేఖ.. ‘POKపై దాడి చేయాలంటూ’
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ పీఓకే శరణార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ కీలక లేఖ రాశారు. వెనిజులాలో అమెరికా జరిపిన ఆర్మీ ఆపరేషన్లా పీఓకేకు విముక్తి కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
POKను భారత్లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ జమ్మూకశ్మీర్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. POKతో పాటు జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలంటూ భారత ప్రభుత్వానికి సూచనలు చేశారు.
Jaish-E-Mohammed: జేష్-ఏ-మహమ్మద్ భారీ కుట్ర.. PoKలో ట్రైనింగ్ క్యాంప్
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జేష్-ఏ-మహమ్మద్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొత్తగా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జనవరి 1 నుండి 7 రోజుల పాటు ఈ క్యాంప్ నిర్వహించాలని ప్రణాళికలు వేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
Mohan Bhagwat: ఆ ప్రాంతాన్ని వెనక్కు తీసుకోవలసిందే...పీవోకే పై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్ ఆదివారం మరోసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. PoK లో ప్రజలు తిరగబడటం, ఉద్రిక్తతల నేపథ్యంలో మోహన్ భగవత్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
POKపై పాక్ సవితి తల్లి ప్రేమ.. ప్రభుత్వంపై నిరసనలకు కారణం ఇదే!
PoKలో గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి 12 మందిని బలితీసుకున్నాయి. పాక్ ఆక్రమించిన ప్రాంతం కాబట్టి అక్కడ ప్రజలపై సవితి తల్లిప్రేమ ఒలగబోస్తోంది.
POK: పాకిస్తాన్ సైన్య గౌరవం POKలో వేలం.. యూనిఫాంల నుండి హెల్మెట్ల వరకు ప్రతిదీ రూ. 10
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడి ఆర్మీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ ఆందోళనల్లో నిరసనకారులు పాక్ ఆర్మీని తీవ్రంగా అవమానిస్తూ ఒక చర్యకు పాల్పడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
POK: పీఓకేలో అల్లర్లు.. భారత్ సంచలన ప్రకటన
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK)లో గత కొన్నిరోజులుగా అల్లర్లు, నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అమాయక ప్రజలపై పాక్ బలగాల అరాచకత్వం వల్ల ఈ హింసాత్మక ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
Pakistan : POKలో కాల్పులు.. 12 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో భారీ అశాంతి తలెత్తింది. నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో కనీసం 12 మంది పౌరులు మరణించారు. ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న అత్యంత తీవ్రమైన అల్లర్లలో ఇది ఒకటిగా ఉంది.
/rtv/media/media_files/2026/01/12/shaksgam-2026-01-12-21-48-45.jpg)
/rtv/media/media_files/2026/01/06/letter-to-modi-2026-01-06-21-52-50.jpg)
/rtv/media/media_files/2026/01/05/britain-mp-2026-01-05-11-01-56.jpg)
/rtv/media/media_files/2025/08/21/jaish-e-mohammed-2025-08-21-12-41-49.jpg)
/rtv/media/media_files/2025/04/26/O73pVELgTeD6yuLlt1uk.jpg)
/rtv/media/media_files/2025/07/02/pok-2025-07-02-14-54-12.jpg)
/rtv/media/media_files/2025/10/04/pok-2025-10-04-10-36-45.jpg)
/rtv/media/media_files/2025/10/03/pok-2025-10-03-20-03-51.jpg)
/rtv/media/media_files/2025/10/02/pok-2025-10-02-16-42-24.jpg)