PM Kisan 20th Installment: అకౌంట్లోకి రూ.2000 జమ.. పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి..!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 20వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసి నుంచి ఈ నిధులను విడుదల చేశారు. అర్హులైన రైతు కుటుంబానికి రూ.2,000 చొప్పున ఈ విడత కింద జమ అయ్యాయి.