క్రైంAP crime : పీఎం కిసాన్ యాప్ ఫేక్ లింక్ పంపి రూ.10 లక్షలు కొట్టేశారు! సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. పీఎం కిసాన్ యోజన నకిలీ యాప్ లింకు పంపి.. రూ.10 లక్షల నగదు కాజేశారు.ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. కొత్తపల్లికి చెందిన రాజాశెట్టి తిరుపతిలోని ఓ గోల్డ్ షోరూమ్లో క్యాషియర్గా పనిచేస్తున్నారు. By Krishna 09 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.2 వేలు.. పీఎం కిసాన్ పైసలు పడేది ఎప్పుడంటే? జూలై నెల ఇప్పటికే ప్రారంభమైంది. కానీ ప్రధానమంత్రి -కిసాన్ సమ్మాన్ నిధికి 20వ విడత డబ్బులు మాత్రం ఇంకా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు రూ. 2 వేల నగదు కోసం ఎదురు చూస్తున్నారు. By Krishna 06 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్BREAKING: రైతులకు బిగ్ షాక్.. వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఏటా పీఎం కిసాన్ కింద రూ.6000 ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో రెండో విడత డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. ఈకేవైసీ, యూనిక్ ఐడెంటిఫికేషన్ కార్డు ఉంటేనే డబ్బులు జమ అవుతాయి. లేకపోతే కావని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. By Kusuma 19 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్PM Kisan : రైతులకు గుడ్ న్యూస్ .. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేశాయ్ ! రైతులకు గుడ్ న్యూస్ .. పీఎం కిసాన్ 19వ విడుత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రిలీజ్ చేశారు. దేశంలోని మొత్తం 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ. 22వేల కోట్లు జమ చేశారు. By Krishna 24 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్PM Kisan Scheme: రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. అకౌంట్లోకి PM కిసాన్ డబ్బులు ఎప్పుడంటే? పీఎం కిసాన్ పథకం కింద ఎకరాకు రూ.2వేలు అకౌంట్లోకి జమ చేసి తేదీని ప్రకటించింది. బిహార్ భాగల్పూర్లో ఫిబ్రవరి 24న జరిగే కార్యక్రమంలో మోదీ 19వ విడత పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేయనున్నారు. 19వ విడత 9.7 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు. By K Mohan 19 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్PM KISAN: రైతులకు మోదీ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్.. ఇక 10 వేలు! ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.6 వేలు ఇస్తుండగా.. దీన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు మోదీ తెలిపారు. ఆర్థికంగా రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. By Kusuma 01 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్PM Modi : రైతులకు గుడ్న్యూస్.. ఈరోజే రూ.2 వేలు జమ పీఎం కిసాన్ స్కీమ్లో భాగంగా ప్రధాని మోదీ.. రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 9.4 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా రూ.2 వేలు పొందనున్నారు. By B Aravind 05 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్PM Kisan: పీఎం కిసాన్ నిధులు రాలేదా? ఇలా చేయండి.. మీ డబ్బులు మీ ఖాతాలో వెంటనే పడతాయి! ఇటివలే పీఎం కిసాన్ 17వ విడత నిధులు విడుదలయ్యాయి. అయితే కొంతమందికి అర్హత ఉన్నా తమకు మనీ ట్రాన్స్ఫర్ అవ్వలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకవేళ మీ ఇన్స్టాల్మెంట్ నిలిచిపోయి ఉంటే 1800115526 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చు. By Trinath 28 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్PM Kisan : రైతులకు షాక్.. ఆ 10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్! రాష్ట్రంలో పీఎం కిసాన్ లబ్దిదారులకు మరో షాక్ తగలనుంది. గతేడాది 5 లక్షలకుపైగా లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించగా.. ఈ యేడాది 10 లక్షల మంది అర్హులను తొలగించినట్లు సమాచారం. అప్లికేషన్స్ పెట్టుకున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రైతులు వాపోతున్నారు. By srinivas 07 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn