PM Kisan Yojana: నేడే పీఎం కిసాన్.. ఈ పని చేయకపోతే డబ్బులు రావు..!
పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఇవాళ నిధులు విడుదల కానున్నందున, రైతులు వీలైనంత త్వరగా తమ ఈ-కేవైసీని పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. లేదంటే డబ్బులు పడవని చెబుతున్నారు.