PM Kisan : రైతులకు శుభవార్త: మరి కొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు!
రైతులకు శుభవార్త.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) కింద రైతులకు అందే 21వ విడత నిధులు నేడు (నవంబర్ 19, బుధవారం) విడుదల కానున్నాయి.
రైతులకు శుభవార్త.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) కింద రైతులకు అందే 21వ విడత నిధులు నేడు (నవంబర్ 19, బుధవారం) విడుదల కానున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు త్వరలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది. దీపావళికి రెండు రోజుల ముందు పీఎం కిసాన్ నిధులు జమ చేయనుంది. 2025 అక్టోబర్ 18న దీపావళి కానుకగా 21వ విడత నిధులు జమ చేయనుందని తెలుస్తోంది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 20వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసి నుంచి ఈ నిధులను విడుదల చేశారు. అర్హులైన రైతు కుటుంబానికి రూ.2,000 చొప్పున ఈ విడత కింద జమ అయ్యాయి.
పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఇవాళ నిధులు విడుదల కానున్నందున, రైతులు వీలైనంత త్వరగా తమ ఈ-కేవైసీని పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. లేదంటే డబ్బులు పడవని చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం నిధులను ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. పీఎం కిసాన్ సమ్మాన్ 20వ విడత నిధులను వారణాసిలో జరిగే కార్యక్రమంలో మోడీ విడుదల చేస్తారని పేర్కొంది.
పీఎం కిసాన్ 20వ విడత నిధులు రేపు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ప్రధాని మోడీ బీహార్లో నిధులను విడుదల చేయవచ్చు. ఏపీలోని అన్నదాత సుఖీభవ నిధులూ రేపే విడుదలయ్యే సూచనలున్నాయి. అధికారిక ప్రకటనల కోసం ఎదురుచూడాలి. e-KYC, ఆధార్ లింకింగ్ తప్పనిసరి.
సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. పీఎం కిసాన్ యోజన నకిలీ యాప్ లింకు పంపి.. రూ.10 లక్షల నగదు కాజేశారు.ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. కొత్తపల్లికి చెందిన రాజాశెట్టి తిరుపతిలోని ఓ గోల్డ్ షోరూమ్లో క్యాషియర్గా పనిచేస్తున్నారు.
జూలై నెల ఇప్పటికే ప్రారంభమైంది. కానీ ప్రధానమంత్రి -కిసాన్ సమ్మాన్ నిధికి 20వ విడత డబ్బులు మాత్రం ఇంకా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు రూ. 2 వేల నగదు కోసం ఎదురు చూస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏటా పీఎం కిసాన్ కింద రూ.6000 ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో రెండో విడత డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. ఈకేవైసీ, యూనిక్ ఐడెంటిఫికేషన్ కార్డు ఉంటేనే డబ్బులు జమ అవుతాయి. లేకపోతే కావని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.