క్షమించు మోదీ | Pak PM Tahir Iqbal Emotional Comments On Operation Sindoor | PM Modi | RTV
ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చాలా సున్నితంగా ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా, ఇన్ల్ఫుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటరీ ప్యానెల్ ఆదేశించింది.
పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి పాక్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి నోటీసులు కూడా జారీ చేశారు. పాకిస్తాన్ పార్లమెంట్ ఆదివారం (ఈరోజు) సాయంత్రం 5గంటలకు భేటీ కానుంది.
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో శుక్రవారం నుంచి నిరసనలు జరుగుతున్నాయి. శనివారం పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు 110 మందికి పైగా నిరసనాకారులను అరెస్టు చేశారు.
కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును 2025 ఏప్రిల్ 02వ తేదీన పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది. ముందుగా లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అయితే బిల్లుపై చర్చించేందుకు 8 గంటలు కేటాయించింది.
మరాఠా పోరాట యోధుడు, ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ‘ఛావా’ చిత్రాన్ని రూపొందించిన విషయం విదితమే. తాజాగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ఛావా సినిమాను ప్రదర్శించాలని భావిస్తోంది.
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావా చిత్రాన్ని పార్లమెంట్లో ప్రదర్శించనున్నారు. ఎంపీలతో పాటు ప్రధాని మోదీ స్పెషల్ స్క్రీన్లో మూవీ చూడనున్నట్లు తెలుస్తోంది. మార్చి 27వ తేదీన సాయంత్రం 6 గంటలకు మూవీని ప్రదర్శించనున్నారు.
పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యులకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సభ్యుల జీతం, రోజువారీ భత్యం, పెన్షన్ లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న జీతాలను రూ. లక్ష నుంచి రూ.1.24లక్షలకు పెంచింది.
స్మోకో బాంబులు, కోడిగుడ్లు, వాటర్ బాటిళ్ళతో సెర్బియా పార్లమెంట్ రణరంగంలా మారింది. సభ్యులు ఒకరిపై ఒకరు అన్నింటినీ విసురుకుంటూ చట్ట సభను బజారు చేసేశారు. ఈ ఘటనలో ముగ్గురు ఎపీలకు గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.