Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ
ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దీనిపై పాకిస్తాన్ స్పందించింది. శాంతి కోసం అంతర్జాతీయ స్థాయిలో కృషి జరుగుతుంటే..భారత ప్రధాని చెసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయని పాక్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.