Mann ki Baat: పాకిస్తాన్పై ప్రతీకారం.. మన్ కీ బాత్లో మోదీ సంచలన వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి పీఎం నరేంద్ర మోదీ నేడు మన్ కీ బాత్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటైందన్నారు. ఆపరేషన్ సిందూర్తో ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో తెలిసిందని తెలిపారు.