Pakistan: భారత్పై యుద్ధం చేయక తప్పదు !.. పాక్ సంచలన వార్నింగ్
పాకిస్థాన్కు సింధూ జలాలను నిలిపివేయడంపై పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ బుట్టో జర్దారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగిస్తే మరోసారి భారత్పై యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు.
పాకిస్థాన్కు సింధూ జలాలను నిలిపివేయడంపై పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ బుట్టో జర్దారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగిస్తే మరోసారి భారత్పై యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు.
జమ్మూ, కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఈరోజు పహల్గాంలో కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మొదటిసారిగా మంత్రి వర్గ సమావేశం జరుగుతోంది. ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చేందుకే మీటింగ్ అని తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి పీఎం నరేంద్ర మోదీ నేడు మన్ కీ బాత్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటైందన్నారు. ఆపరేషన్ సిందూర్తో ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో తెలిసిందని తెలిపారు.
మే 8న 45-50 మంది ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు పాక్ దళాలు యత్నించాయని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తెలిపింది. దీనికోసం భారీగా షెల్లింగ్ కూడా చేపట్టినట్లు పేర్కొన్నాయి.
జమ్మూకశ్మీర్లోని పహల్గాం దాడి కంటే ముందే పాకిస్తాన్ ఐఎస్ఐ మరో ఉగ్ర దాడికి కుట్ర పన్నింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించి ఢిల్లీలోని ఐఎస్ఐ స్లీపర్ సెల్ నెట్వర్క్ను ధ్వంసం చేశారు. నేపాల్ ఏజెంట్ మియాన్ అన్సారీ, అజమ్ను పోలీసులు అరెస్టు చేశారు.
జమ్మూకశ్మీర్లో పలువురు ఉగ్రవాదులు ఏకంగా సైనిక దుస్తులు ధరించి సంచరిస్తున్నారు. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య తేడా తెలియక సతమతమవుతున్నారు.
పహల్గాం ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు సమాచారం. పాక్ మంత్రి అధినేతగా ఉన్న టోర్నీల్లో టీమిండియా ఇక ఆడదని బీసీసీఐ అధికారి మీడియాకు వెల్లడించినట్లు తెలుస్తోంది.