నేషనల్ Bharat Bandh: జూన్ 10న భారత్ బంద్..! కమ్యూనిస్ట్ మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ని నిరసిస్తూ జూన్ 10 (మంగళవారం) దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది ఆ పార్టీ. మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించనుంది. By K Mohan 31 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoists: కాల్పులు వద్దు లొంగిపోతాం అంటున్న మావోయిస్టులు ఆపరేషన్ కగార్ దెబ్బ మావోయిస్టులు మీద చాలా గట్టిగానే పడింది. ఇప్పటికే చాలామందిని హతమార్చారు భద్రతా బలగాలు. అయితే ఇప్పటికే బలహీనంగా అయిపోయిన మావోయిస్టులు ఇక పోరాడలేమిన అంటున్నారు. కాల్పులు ఆపితే వచ్చి లొంగిపోతామని చెబుతున్నారని తెలుస్తోంది. By Manogna alamuru 27 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist: మావోయిస్టులను అంతం చేసేందుకు మోదీ సర్కార్ బిగ్ ప్లాన్.. రంగంలోకి లక్ష మంది బలగాలు! మావోయిస్టులపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా దండకారణ్యాన్ని స్వాధీనం చేసుకుంది. దేశంలో దశబ్దాలుగా కొనసాగుతున్న ఈ పోరాటంలో సంపూర్ణ విజయం సాధించే దశకు చేరుకుంది. గత ప్రభుత్వాలు అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేస్తోంది. By srinivas 26 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Operation kagar: దండకారణ్యంలో భీకర యుద్ధం.. అగ్రనేతలను చుట్టుముట్టిన 15వేల భద్రతా బలగాలు! ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీష్గఢ్లో హై అలర్ట్ నెలకొంది. 15కిలోమీటర్ల మేర 15వేల మంది భద్రతా బలగాలు దండకారణ్యాన్ని చుట్టుముట్టాయి. మావోయిస్టు అగ్రనేతలంతా ఒకే దగ్గర ఉన్నారనే సమాచారంతో అడవిలోకి చొచ్చుకెళుతున్నాయి. దీంతో కొందరు లొంగిపోతామంటున్నారట. By srinivas 24 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ : కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్కు బ్రేక్.. ఆపరేషన్ సిందూర్ ప్రభావం ఆపరేషన్ కగార్పై పడింది. భారత్ పాక్ సరిహద్లుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశం ఉండడంతో కర్రెగుట్టల నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను దశలవారీగా వెనక్కి రప్పించాలని నిర్ణయించింది కేంద్రం. By Madhukar Vydhyula 10 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist party : ఆరునెలలు కాల్పుల విరమణ...మావోయిస్టు పార్టీ సంచలన లేఖ మావోయిస్టుల పై కాల్పుల విరమణ, శాంతి చర్చలు జరగాలన్న డిమాండ్ వస్తున్న వేళ సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరునెలల పాటు కాల్పుల విరమణను పాటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖను విడుదల చేశారు. By Madhukar Vydhyula 09 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maoists Killed: కర్రెగుట్టల్లో ఎదురు కాల్పులు.. 26 మంది మావోయిస్టులు మృతి బుధవారం ఉదయం తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. By B Aravind 07 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Minister Seethakka : ఆపరేషన్ కగార్ పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసుల హక్కులను కాలరాయొద్దని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్ ఎమ్ ఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేష్ బాబు తదితరులు భేటీ అయ్యారు. By Madhukar Vydhyula 29 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ KARREGUTTA : కర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్...స్పాట్ లో వేలాదిమంది మావోయిస్టులు ఆపరేషన్ కగార్ లో భాగంగా కీలకమైన కర్రెగుట్ట ను స్వాధీనం చేసుకునేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఏడు రోజులుగా కూంబింగ్ జరుగుతోంది. ఈ గుట్టల్లో సుమారు 1000మంది మావోయిస్టులు ఉన్నట్లు బలగాలకు సమాచారం ఉండడంతో గాలింపు ముమ్మరం చేశాయి. By Madhukar Vydhyula 29 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn