నేషనల్Operation Sindoor Videos: వెన్నులో వణుకుపుట్టించే ఆపరేషన్ సిందూర్ లైవ్ వీడియోస్.. చూస్తే గజగజ! పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన మెరుపుదాడులతో పాకిస్థాన్ గజగజ వణికిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. By Seetha Ram 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyMasood Azhar Warning To India | మా పవర్ ఏంటో చూపిస్తాం | Operation Sindoor | India VS Pak WAR | RTV By RTV 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Operation Sindoor: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? 2016 నుంచి ఇండియా పాకిస్తాన్ టెర్రరిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇప్పటి వరకు 3సార్లు POKలో ఉద్రవాద స్తావరాలపై స్ట్రైక్ చేసింది. ఉగ్రదాడి జరిగినప్పుడు 2016లో 11 రోజుల్లోనే, 2019లో 12 రోజుల్లోగా, 2025లో 14 రోజుల్లో ప్రతీకారం తీర్చుకుంది ఇండియన్ ఆర్మీ. By K Mohan 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. నెట్టింట వైరల్ అవుతున్న మీమ్స్ ఇవే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ హల్చల్ చేస్తున్నాయి. ఉగ్రవాదులు దాడి చేస్తూ.. మీ మోదీకి చెప్పుకోండన్నారు. మోదీకి చెప్పామంటూ మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Operation Sindoor : ఇంకా చిత్రం మిగిలే ఉంది...ఆర్మీ మాజీ చిఫ్ మనోజ్ సంచలన ట్వీట్ పాక్ పై భారత్ దాడుల నేపథ్యంలో భారత మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుందే నరవణే స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్ వేదికగా "అబీతో పిక్చర్ బాకీ హై' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. By Madhukar Vydhyula 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Operation Sindoor : 23 నిమిషాలు..9 స్థావరాలు...90 మందికి పైగా ఉగ్రవాదులు పహెల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారంగా కేవలం 23 నిమిషాల్లో భారత్ తన ఆపరేషన్ సిందూర్ ను పూర్తి చేసింది. పాకిస్థాన్ తో పాటు ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న 9 ఉగ్రస్థావరాలపై మెరుపుదాడి చేసింది. ఈ దాడుల్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు మృతిచెందినట్లు తెలుస్తోంది. By Madhukar Vydhyula 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Operation Sindoor: జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది.. మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతం! ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్పై దాడులు నిర్వహించగా 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ జైషే నాయకుడు, అజార్ మసూద్తో పాటు అతని కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఉగ్రదాడిలో అతని కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మృతి చెందారు. By Kusuma 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్OPERATION SINDOOR: పాక్కు ముందే హింట్ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ.. వైరలవుతున్న వీడియో! ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి 15 నిమిషాల ముందు ఇండియన్ ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది. ‘విజయం కోసం సాధన.. దాడికి సిద్ధం’ అని ఓ వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పాక్కు సరిగ్గా బుద్ది చెప్పిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. By Kusuma 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్OPERATION SINDOOR: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. వారికి సెలవులు రద్దు పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్తో ఇండియన్ ఆర్మీ దాడులు నిర్వహించింది. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ సిందూర్పై స్పందించారు. సెలవులో ఉన్న పారా మిలిటరీ బలగాలను వెనక్కి రప్పించమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. By Kusuma 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn