NAI : బెంగళూరు పేలుళ్ల కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన ఎన్ ఐఎ!
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు కేసులో కీలక చర్యలు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారితో సహా ఇద్దరి వ్యక్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. అంతకముందు ప్రధాన నిందితుడిని పట్టిస్తే 10లక్షలు రివార్డ్ ను ఇస్తామని కేంద్రం ప్రకటించింది.