India on NATO chief: మా సంగతి మేం చూసుకుంటాం..నాటో చీఫ్ కు భారత్ ఘాటు సమాధానం
రష్యాతో వాణిజ్య సంబంధాలపై నాటూ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. నాటోవి ద్వంద్వ ప్రమాణాలని విమర్శించింది. భారత ప్రజల ఇంధన అవసరాలే తమకు ముఖ్యమని.. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు.