Cloud Burst: క్లౌడ్ బరస్ట్ విషాదం.. 60 మంది మృతి
జమ్మూకశ్మీర్లోని కిశ్త్వర్లో గురువారం క్లౌడ్ బరస్ట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. ఈ విషయాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.
జమ్మూకశ్మీర్లోని కిశ్త్వర్లో గురువారం క్లౌడ్ బరస్ట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. ఈ విషయాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యే అంటే అధికార పక్షం వాళ్ళని తిట్టాలి. అది సీఎం అయినా సరే. కానీ సమాజ్ వాద్ పార్టీ ఎమ్మెల్యే పూజాపాల్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను అసెంబ్లీ లో పొగిడారు. దీని ప్రతిఫలంగా ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.
జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ప్రఖ్యాత మచైల్ మాత యాత్ర సందర్భంగా ఘోర విషాదం చోటు చేసుకుంది. మచైల్ చండీ మాత ఆలయానికి వెళ్లే మార్గంలో చోసిటీ గ్రామం వద్ద సంభవించిన క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు పోటెత్తాయి.
అదనపు సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పోరాం చేస్తోంది భారత్. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ప్రపంచ మార్కెట్ ను పాలించాలి అంటూ పిలుపునిచ్చారు.
జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో గురువారం (ఆగస్టు 14) జరిగిన క్లౌడ్ బరస్ట్ పెను విషాదం నింపింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోగా, 200లకు పైగా గల్లంతయ్యారు. దీంతో జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు.
కర్ణాటకలోని ధర్మస్థల కేసులో ప్రధాన సాక్షి మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఓ మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మృతదేహాలు పూడ్చిపెట్టమని తనని ఆలయ పెద్దలే ఆదేశించారని చెప్పాడు. తాను చేసిన భయంకరమైన పనుల వెనుక ఆలయ పెద్దల ప్రమేయం ఉందని ఆయన స్పష్టం చేశారు.
జంతువుల పట్ల అపారమైన ప్రేమను, దయను కనబరిచిన గాంధీజీ, ఓ సందర్భంలో దాదాపు 60 వీధి కుక్కలను చంపేయడని ఆదేశాలిచ్చిన విషయం చాలామందికి తెలియదు. ఇది ఆయన అనుచరులనే కాదు, నేటి జంతు ప్రేమికులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
దేశంలో దాదాపు 65 లక్షల మంది ఓటర్లను ఎలక్టోరల్ రోల్స్ నుంచి తొలగించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలగించిన ఓటర్ల గుర్తింపు వివరాలను ఆగస్టు 19లోగా తమకు సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'ఆపరేషన్ సింధూర్'లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన 16 మంది BSF సిబ్బందికి శౌర్య పతకాలు లభించాయి. దేశ సరిహద్దులను రక్షిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ల పరాక్రమానికి, అసాధారణ ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ పతకాలను ప్రకటించారు.