MOTN Survey: సంచలన సర్వే.. దేశంలో బెస్ట్ CM ఎవరో తెలుసా?
సీ-ఓటర్ ఇండియా టుడేతో కలిసి 'మూడ్ ఆఫ్ ది నేషన్' (MOTN) అనే సర్వే నిర్వహించింది. ఇందులో దేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన CMగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అగ్రస్థానంలో నిలిచారు. 2వ స్థానంలో వెస్ట్ బెంగాల్ CM మమతా బెనర్జీ, తర్వాత ఏపీ CM చంద్రబాబు ఉన్నారు.