PM Modi: జాతినుద్దేశించి మోదీ సంచలన ప్రకటన!
నవరాత్రి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో మోదీ కీలక కామెంట్స్ చేశారు. అర్థరాత్రి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలు అవుతున్నాయని చెప్పారు. ఈ సంస్కరణల వల్ల పెద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఆదాయం మిగులుతుందన్నారు.