Konda Surekha: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు బిగ్షాక్
మంత్రి కొండా సురేఖకు బిగ్షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.