Seapage in Tunnel: దేశంలోనే తొలి సముద్రగర్భ సొరంగం ప్రారంభించిన 2 నెలల్లోనే లీకేజీ!
దేశంలోనే తొలి సముద్రగర్భ సొరంగ మార్గం ముంబయి కోస్టల్ టన్నెల్ లీక్ అవుతోంది. లీక్ అవడానికి కారణాలు వెతికే పనిలో ఇంజనీర్లు పడ్డారు. ఇక టన్నెల్ లీకేజీ అవుతున్న ప్రాంతాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పరిశీలించారు. ఈ టన్నెల్ ప్రారంభించి రెండునెలలే అయింది.