Mumbai Rains: ముంబై నగరాన్ని ముంచెత్తిన వాన
మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వాన ముంబై నగరాన్ని ముంచెత్తుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు, ఉద్యోగులకు రెండు రోజులు సెలవును ప్రకటించింది.
మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వాన ముంబై నగరాన్ని ముంచెత్తుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు, ఉద్యోగులకు రెండు రోజులు సెలవును ప్రకటించింది.
ముంబయ్ తీరంలో నిలిపిన ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో యుద్ధనౌక తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో నావికుడు కూడా గల్లంతయ్యారు.
గత కొద్ది రోజులుగా ముంబయిలో భారీ వర్షాల కారణంగా శనివారం ఓ భవనంలోని ఒక భాగం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 13 మందిని రక్షించారు.
ముంబై విమానాశ్రయంలో గత 4 రోజుల్లో రూ.11 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీలు పట్టుబడ్డాయి.విమానాశ్రయంలో స్మగ్లింగ్ జరుగుతుందని సమాచారం అందటంతో కస్టమ్స్ అధికారులు కొన్ని రోజులుగా తనిఖీలు చేపట్టారు.దీంతో నలుగురు వీదేశీయుల నుంచి భారీ మొత్తంలో గోల్డ్,కరెన్సీని స్వాాధీనం చేసుకున్నారు.
విమానంలో 1500 కిలోమీటర్లు వెళ్లి దొంగతనం చేసి తిరిగి ఇంటికి చేరుకునే ముఠాను ముంబయి పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా మీరట్ నుంచి ముంబయికి వారానికోసారి విమానంలో వెళ్లి అక్కడ మహిళలు టార్గెట్ గా బంగారం దొంగతనం చేసి విమానంలో ఢీల్లీకి.. అక్కడ నుంచి కారులో మీరట్ కి వెళ్ళిపోతారు
వందే భారత్ స్లీపర్ రైళ్లను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ వేగంగా ముందుకు కదులుతుంది.ఈ స్లీపర్ రైలును ఆగస్టులోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది.తొలి వందేభారత్ స్లీపర్ రైలు సిక్రింద్రాబాద్ - ముంబై నగరాల మధ్య నడిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
మరో రెండు రోజుల్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల పెళ్ళి జరగనుంది. ఇప్పటికే చాలా వేడుకలు జరిగిపోయాయి. శుభ్ వివాహ్ తో మొదలై 13న శుభ్ ఆశీర్వాద్ , 14న మంగళ్ ఉత్సవ్ ముగియనున్న వేడుకలకు అంబానీ ఫ్యామిలీ 1500 కోట్ల రపాయలు ఖర్చు పెట్టిందని సమాచారం.
ముంబయ్ వర్లీలో శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ చేసిన కారు యాక్సిడెంట్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మిహిర్ను, అతని తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు...ప్రమాదం చేసిన తర్వాత మిహిర్ తన గర్ల్ఫ్రెండ్కు 40సార్లు ఫోన్ చేశాడని చెప్పారు.
మరో 3 రోజుల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల పెళ్ళి జరగనుంది. ఈ సందర్భంగా జూన్ 29 నుంచి ముఖేష్ అంబానీ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ముంబై స్టార్ హోటళ్ళు అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఈ కారణంగా అక్కడ హోటల్స్ అన్నీ విపరీతంగా రేట్లను పెంచేశాయి.