IPL 2025: ఐపీఎల్ కాదు.. ఏపీఎల్.. ముంబై జట్టు చీటింగ్ ఫ్రూఫ్ ఇదిగో!
ఐపీఎల్ 2025లో ఢిల్లీపై విజయం సాధించి ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు చీటింగ్ చేసిందని సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. ముఖేష్ అంబానీ తన డబ్బులతో అంఫైర్లను కొనేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.