Local Body Elections: తెలంగాణలో 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలు రద్దు !
తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Water Fall: ములుగు అడవిలో వాటర్ ఫాల్స్..ఏడుగురు నిట్ విద్యార్థులు మిస్సింగ్
ములుగు జిల్లాలోని ఉన్న మహితపురం జలపాతం దగ్గరకు అనుమతి లేకుండా వెళ్ళిన ఏడుగురు విద్యార్థులు తప్పిపోయారు. వీరిని పోలీసులు, అటవీశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి కాపాడారు.
Telangana: యువకుడి ప్రాణం తీసినా సోషల్ మీడియా పోస్టు!
తెలంగాణలో ఓ యువకుడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని ఓ గ్రూప్లో పోస్ట్ చేశాడు. ఆ గ్రూప్లో కాస్త వివాదం చెలరేగడంతో కాంగ్రెస్ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పు లేకుండా కేసు నమోదు చేశారని మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Landmine: పేలిన మందుపాతర.. ముగ్గురు పోలీసులు మృతి!
ములుగు జిల్లాలో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా.. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వెంకటాపురం సమీప అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మందుపాతర పేల్చారు మావోయిస్టులు.
Hidma: పోలీసుల వలయం నుంచి తప్పించుకున్న హిడ్మా.. ములుగు అడవుల్లోకి PLGA బెటాలియన్!
ఆపరేషన్ కర్రెగుట్ట నుంచి మరో బిగ్ అప్డేట్ వెలువడింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మద్వి హిడ్మా భద్రతాబలగాల వలయం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ములుగు అడవుల్లోకి హిడ్మాతోపాటు PLGA బెటాలియన్ ప్రవేశించినట్లు నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.
Telangana: వదలని వర్షాలు.. మరో 2 రోజులు వానలే..వానలు..!
తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.పగటిపూట ఎండలు మండిపోతుండగా.. సాయంత్రానికి వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Mini Medaram Jatara : మినీ మేడారం జాతరకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్... వారికి మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా?
తెలంగాణలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది మేడారం జాతర. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కుంభమేళా తరహాలో మేడారం జాతరకూ కోట్లాది మంది భక్తులు వస్తుంటారు.
Mulugu SI: తెలంగాణలో మరో ఎస్సై బలవన్మరణం.. డిపార్ట్మెంట్లో కలకలం!
తెలంగాణలో మరో ఎస్సై ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల AR ఎస్సై సుర్ణపాక లక్ష్మినర్సు కుటుంబ కలహాలతో ములుగు జిల్లా పస్రాలో ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
/rtv/media/media_files/2026/01/17/fotojet-2026-01-17t195758-2026-01-17-20-01-50.jpg)
/rtv/media/media_files/2025/09/23/local-body-elections-2025-09-23-19-32-33.jpg)
/rtv/media/media_files/2025/07/27/water-fall-2025-07-27-09-06-28.jpg)
/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)
/rtv/media/media_files/2025/05/08/3P55At5XJlxpGYbNnlTS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Hidma-Encounter-jpg.webp)
/rtv/media/media_files/swN8aYZewLDu4Tc0A77j.jpg)
/rtv/media/media_files/2025/02/08/n7FRjyoMtuGGQiewtG19.webp)
/rtv/media/media_files/2025/02/06/bQ97z4305RmEAti4SiKs.jpg)