Landmine: పేలిన మందుపాతర..  ముగ్గురు పోలీసులు మృతి!

ములుగు జిల్లాలో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా.. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.  వెంకటాపురం సమీప అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కూంబింగ్‌ చేస్తుండగా మందుపాతర పేల్చారు మావోయిస్టులు.

New Update
mulugu district

mulugu district

ములుగు జిల్లాలో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా.. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.  వెంకటాపురం సమీప అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కూంబింగ్‌ చేస్తుండగా మందుపాతర పేల్చారు మావోయిస్టులు. దీంతో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  కాగా తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో ఆపరేషన్ కగార్ జరుగుతున్న నేపథ్యంలో మందుపాతర పేలడం కలకలం రేపుతోంది.  

Also Read :  హైదరాబాద్ భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక సమీక్ష

Also Read :  కర్రెగుట్టల్లో ఎదురు కాల్పులు.. 26 మంది మావోయిస్టులు మృతి

Landmine Exploded In Mulugu District

Also Read :  పాకిస్థాన్ ముర్దాబాద్.. అసదుద్దీన్ ఒవైసీ నినాదాలు

Also Read :  ప్రియుడితో వెళ్లిపోయిన వధువు.. వరుడి తండ్రి ఆత్మహత్య

 

operation kagar in chathisghad | landmine | mulugu | warangal | telangana

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు