/rtv/media/media_files/2025/05/08/3P55At5XJlxpGYbNnlTS.jpg)
mulugu district
ములుగు జిల్లాలో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా.. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వెంకటాపురం సమీప అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మందుపాతర పేల్చారు మావోయిస్టులు. దీంతో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో ఆపరేషన్ కగార్ జరుగుతున్న నేపథ్యంలో మందుపాతర పేలడం కలకలం రేపుతోంది.
Also Read : హైదరాబాద్ భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక సమీక్ష
Also Read : కర్రెగుట్టల్లో ఎదురు కాల్పులు.. 26 మంది మావోయిస్టులు మృతి
Landmine Exploded In Mulugu District
#BreakingNews
— Telugu Script (@BMybha) May 8, 2025
ములుగు జిల్లా వాజేడులో మందుపాతర పేలి.. ముగ్గురు పోలీసులు మృతి
పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మందుపాతర పేల్చిన మావోయిస్టులు
పోలీసులపై కాల్పులకు తెగబడ్డ మావోయిస్టులు
ఘటనలో పలువురు పోలీసులకు గాయాలు
Also Read : పాకిస్థాన్ ముర్దాబాద్.. అసదుద్దీన్ ఒవైసీ నినాదాలు
Also Read : ప్రియుడితో వెళ్లిపోయిన వధువు.. వరుడి తండ్రి ఆత్మహత్య
operation kagar in chathisghad | landmine | mulugu | warangal | telangana