అన్నంలో మత్తు కలిపి చంపారు.. మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై పౌర హక్కుల సంఘం
ములుగు ఎన్ కౌంటర్ లో మృతదేహాలపై గాయాలున్నాయని పౌరహక్కుల సంఘం న్యాయవాది వాదించారు. ఎన్ కౌంటర్ పై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని న్యాయవాది తెలిపారు.