Israel-Uk:యూకే ఎంపీలను నిర్బంధించిన ఇజ్రాయెల్!
ఇజ్రాయెల్ కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ మహిళా ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించిననట్లు సమాచారం. టెల్అవీవ్ చర్యను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ తీవ్రంగా పరిగణించారు.
ఇజ్రాయెల్ కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ మహిళా ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించిననట్లు సమాచారం. టెల్అవీవ్ చర్యను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ తీవ్రంగా పరిగణించారు.
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో సవాజ్వాదీ MP ఇంటిపై కర్ణిసేనా సభ్యులు దాడి చేశారు. అడ్డుకున్న పోలీసులను కొట్టారు. బాబర్ ఇండియాలోని రావడానికి రాజ్పుత్ రాజు రాణా సంగనే కారణమని చరిత్రలో ఆయన దేశద్రోహి అని ఎంపీ అన్నారు. దీంతో కొందరు రాళ్లు, కర్రలతో ఆందోళనకు దిగారు.
కూటమి నేతలకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదని హెచ్చరించారు. సున్నితమైన అంశాలను రాజకీయం చేయడం సరికాదన్నారు. ప్రజలకు మేలు చేసే పనులే చేయాలన్నారు.
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఫైటర్ జెట్లో చక్కర్లు కొట్టారు. బెంగళూరులో నిర్వహిస్తున్న ఏరో ఇండియా ప్రదర్శనలో భాగంగా స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన HTT-40 శిక్షణ విమానం పనితీరును స్వయంగా పరీశీలించారు. 30 నిమిషాలు తేజస్వీ ఎయిర్క్రాఫ్ట్లో జర్నీ చేశారు.
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆదివారం తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. ట్రీట్మెంట్ కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. చికిత్స తీసుకుంటూ ఆయన ఆదివారం (ఈరోజు) సాయంత్రం కన్నుమూశారు.