మేడిగడ్డ కుంగడానికి కారణమదే.. విచారణలో ఐఏఎస్ రజత్ ఏం చెప్పారంటే?
మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐఏఎస్ రజత్ కుమార్ను కుంగడానికి కారణం ఏంటని ప్రశ్నించగా.. రివర్బెడ్ కింద పునాదుల నుంచి ఇసుక కొట్టుకుపోవడం వల్ల జరిగి ఉంటుందని సమాధానమిచ్చారు.