కాళేశ్వరంలో నా పాత్ర ఇదే.. కమిషన్ ఎదుట స్మిత సంచలనం!
మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ను విచారించింది. అయితే తన పాత్ర కేవలం పరిమితి వరకు మాత్రమే ఉందని స్మితా తెలిపారు.