Telangana: రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన..
తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,66,41,489 మంది పురుషులు ఉండగా.. 1,68,67,735 మహిళా ఓటర్లు ఉన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.