BREAKING: పంచాయతీ ఎన్నికలపై కీలక అప్‌డేట్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేన్లపై డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టును సమర్పించింది.

New Update
Key update on Telangana local body Elections

Key update on Telangana local body Elections

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేన్లపై డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టును సమర్పించింది. పంచాయతీలు, వార్డుల వాళ్లగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా సిఫార్సు చేసింది. ఈ రిపోర్టు ఆధారంగా రేవంత్ ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. 

Also Read: 12 ఏళ్ల బాలికను రేప్ చేసిన భూతవైద్యుడు.. తల్లిదండ్రులు ఉండగానే - ఛీఛీ

నవంబర్‌ 24న దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే దీనికన్నా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. అయితే ఈ నెల 24 లేదా 25 షెడ్యూల్‌ను ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అయిపోయింది. రాష్ట్రంలో మొత్తం 12,733 పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.   

Also Read: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు షాక్‌.. బండి సంజయ్ విజయం

Advertisment
తాజా కథనాలు