Bengal: యుద్ధ భయంతో భారత ఆర్మీని టార్గెట్ చేస్తున్న పాక్ టెర్రరిస్టులు
భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. దాడి చేస్తుందన్న భయంలో పాకిస్తాన్, టెర్రరిస్టులు భారత ఆర్మీని టార్గెట్ చేస్తున్నారు. బెంగాల్ లోని ఆర్మీ జవాన్ గౌరవ్ ముఖర్జీ ఇంటి బయట బెదిరింపు లేఖ అంటించారు. హిందువులకు సాయం చేస్తే చంపేస్తామంటూ దానిలో రాశారు.