జగన్ రాసిన లేఖపై ఘాటుగా స్పందించిన షర్మిల
దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాల పైన రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ లేఖ రాశారు.
తెలుగు రాష్ట్రాల విషయమై మాట్లాడాలంటూ ఆంధ్రా సీఎం చంద్రబాబు రాసిన లెటర్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రేపు చంద్రబాబుకు ఆయన రిప్లై లెటర్ రాయనున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిపై చర్చిద్దామని ఆహ్వానించారు. జులై 6 సాయంత్రం వీటిని చర్చించడానికి కలుద్దామని చెప్పారు.
ఏపీ సీఎం చంద్రబాబు పింఛన్ దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వం ముందున్న మొదటి కర్తవ్యమని వివరించారు. మీకు అండగా ఉంటూ..సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ప్రస్తుతం ఏపీలో ఏర్పాటైందని బాబు అన్నారు.
ఛత్తీస్గఢ్ కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. నమ్మకద్రోహం కారణంగానే భారీ నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ పోరాటంలో అమరులైన వారి జాబితాను రిలీజ్ చేసింది. వారి వివరాలను ప్రజలకు తెలియజేయాలని మీడియాను కోరింది.
ఢిల్లీ లిక్కర్ సకామ్లో నిందితుడుగా ఉన్న సుకేశ్ చంద్ర తీహార్ జైలు నుంచి మరో లేఖ విడుదల చేశాడు. జైలులో తనను కొందరు బెదిరిస్తున్నారని...ఎవరేం చేసినా తాను అందరి పూర్లూ బయటపెట్టే తీరతానని రాశారు.
కొంతమంది న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు, సమగ్రతను దెబ్బతీ సేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని..దీని మీద చర్యలు తీసుకోవాలంటూ 600 మంది లాయర్లు సీఐఐ జస్టిస్ చంద్రచూడ్కు లేఖ రాశారు.సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా లాంటి వారు ఇందులో ఉన్నారు.
లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ లేఖను రాశారు. ఆ లేఖలో మోదీ బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో సాధించిన విజయాలు గురించి, అమలు చేసిన నిర్ణయాల గురించి ప్రజలు అందుకుంటున్న పథకాల గురించి ప్రస్తావించారు.