మోదీ వల్ల దేశం అభివృద్ధి వైపు వెళ్తోంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోదీ ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ప్రధాని శ్రమిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మోదీ వల్ల దేశం అభివృద్ధి వైపు వెళ్తోందని పేర్కొన్నారు.