Allu Arjun: అల్లు అర్జున్ విడుదలపై జైళ్ల శాఖ డీజీ కీలక వ్యాఖ్యలు..
తెలంగాణలో గత ఏడాది 41,138 మంది ఖైదీలు జైల్లో ఉన్నారని జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా తెలిపారు. 483 మంది ఖైదీలను జైలు నుంచి విడుదల చేశామన్నారు. అల్లు అర్జున్ విడుదల కూడా చట్టప్రకారమే జరిగిందని జైళ్లశాఖలో ఎలాంటి లోపం లేదన్నారు.
తెలంగాణలో జైళ్ల ఖైదీలకు సంబంధించిన వార్షిక నివేదిక విడుదలైంది. జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా దీన్ని విడుదల చేశారు. గత ఏడాది మొత్తం 41,138 మంది ఖైదీలు జైల్లో ఉన్నారని తెలిపారు. హత్య కేసుల్లో 2,754 మంది ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. అలాగే 1,045 మంది ఖైదీలకు తాము ఉచిత న్యాయ సలహా సేవలు అందించామని పేర్కొన్నారు. " పోక్సో కేసుల్లో 3,655 మంది పురుషులు, 94 మంది మహిళలలు జైళ్లలో ఉన్నారు.
నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్(ఎన్డీపీఎస్) కేసుల్లో 5,999 మంది పురుషులు ఉండగా.. 312 మంది మహిళలు శిక్ష అనుభవిస్తున్నారు. అలాగే 2024లో కోర్టు విచారణలో మొత్తం 30,153 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 483 మంది ఖైదీలను జైలు నుంచి విడుదల చేశాం. 303 మందికి పెరోల్ ఇచ్చాం.
ఈ-ములాఖత్ ద్వారా ఖైదీలకు తమ కుటుంబీకులతో వీడియో కాల్ మాట్లాడే ఛాన్స్ ఇచ్చాం. 2,650 మంది ఖైదీలకు నైపుణ్య శిక్షణ ఇప్పించాం. 12,650 మందిని అక్షరాస్యులుగా తయారు చేశా. సినినటుడు అల్లుడు అర్జున్ విడుదలకు సంబంధించి కూడా జైళ్ల శాఖలో ఎలాంటి లోపం లేదు. చట్టం ప్రకారమే ఆయన్ని జైలు నుంచి విడుదల చేశామని'' డీసీ సౌమ్యా మిశ్రా వివరించారు.
Allu Arjun: అల్లు అర్జున్ విడుదలపై జైళ్ల శాఖ డీజీ కీలక వ్యాఖ్యలు..
తెలంగాణలో గత ఏడాది 41,138 మంది ఖైదీలు జైల్లో ఉన్నారని జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా తెలిపారు. 483 మంది ఖైదీలను జైలు నుంచి విడుదల చేశామన్నారు. అల్లు అర్జున్ విడుదల కూడా చట్టప్రకారమే జరిగిందని జైళ్లశాఖలో ఎలాంటి లోపం లేదన్నారు.
Allu Arjun and DG Sowmya Mishra
తెలంగాణలో జైళ్ల ఖైదీలకు సంబంధించిన వార్షిక నివేదిక విడుదలైంది. జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా దీన్ని విడుదల చేశారు. గత ఏడాది మొత్తం 41,138 మంది ఖైదీలు జైల్లో ఉన్నారని తెలిపారు. హత్య కేసుల్లో 2,754 మంది ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. అలాగే 1,045 మంది ఖైదీలకు తాము ఉచిత న్యాయ సలహా సేవలు అందించామని పేర్కొన్నారు. " పోక్సో కేసుల్లో 3,655 మంది పురుషులు, 94 మంది మహిళలలు జైళ్లలో ఉన్నారు.
Also Read: తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్.. మందుబాబులకు బిగ్ షాక్!
నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్(ఎన్డీపీఎస్) కేసుల్లో 5,999 మంది పురుషులు ఉండగా.. 312 మంది మహిళలు శిక్ష అనుభవిస్తున్నారు. అలాగే 2024లో కోర్టు విచారణలో మొత్తం 30,153 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 483 మంది ఖైదీలను జైలు నుంచి విడుదల చేశాం. 303 మందికి పెరోల్ ఇచ్చాం.
Also read: బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. 27మందిపై కేసు, పోలీసుల అదుపులో వ్యాపార వేత్త
ఈ-ములాఖత్ ద్వారా ఖైదీలకు తమ కుటుంబీకులతో వీడియో కాల్ మాట్లాడే ఛాన్స్ ఇచ్చాం. 2,650 మంది ఖైదీలకు నైపుణ్య శిక్షణ ఇప్పించాం. 12,650 మందిని అక్షరాస్యులుగా తయారు చేశా. సినినటుడు అల్లుడు అర్జున్ విడుదలకు సంబంధించి కూడా జైళ్ల శాఖలో ఎలాంటి లోపం లేదు. చట్టం ప్రకారమే ఆయన్ని జైలు నుంచి విడుదల చేశామని'' డీసీ సౌమ్యా మిశ్రా వివరించారు.
Also Read: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు!
Also Read: అలా చేయడం లైంగిక వేధింపుతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు
Muralidhar Rao: కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో కీలక పరిణామం...మాజీ ఈఎన్సీ మురళీధరరావు అరెస్ట్
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహారించిన నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధరరావును ఏసీబీ అధికారులు... క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
TG News: సీఎంల సమావేశంపై కీలక నిర్ణయం.. బనకచర్లపై చర్చ అక్కర్లేదు: కేంద్రానికి తెలంగాణ లేఖ
ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రితో... Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Surveyor Tejeshwar Case: బెడ్రూంలో స్పై కెమెరా.. ఏడ్చేందుకు గ్లిజరిన్.. తేజేశ్వర్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్లు!
ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. క్రైం | Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
She Teams: బోనాల వేడుకల్లో బుద్ధిలేని పనులు.. షీ టీమ్స్ కు ఎన్ని వందల మంది చిక్కారంటే?
మొహరం, బోనాల పండుగ సందర్భంగా పలుచోట్ల అకతాయిలు ఆడవారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ షీటీమ్స్ కు దొరికిపోయారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
Maoist Party: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్..లొంగిపోయిన అగ్రనేత దంపతులు
తెలంగాణలో నక్సలైట్ల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుండగా, మరో ఇద్దరు కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
MLA Attack: ఎమ్మెల్యేపై వాటర్ బాటిల్తో దాడి.. తప్పిన మరో గన్ మెన్ ఫైరింగ్..
ఓ ఎమ్మెల్సీ గన్మెన్ కాల్పులు జరిపిన ఘటన మరవకముందే మరో గన్మెన్ ఫైర్ ఓపెన్ చేసేందుకు సిద్ధపడ్డ ఘటన... క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Fauja Singh : రోడ్డు ప్రమాదంలో ఫౌజా సింగ్ మృతి.. NRI అరెస్ట్
Cyber Crime: దేశంలో ఇంత అరాచకమా.. 5 నెలల్లో రూ.7 వేల కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
NATO: రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారీ ఆంక్షలు..నాటో సెక్రటరీ జనరల్ వార్నింగ్
Hostel Warden : ఆసలు ఆడదానివేనా నువ్వు .. విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా వీడియోలు తీసి !
🔴Live News Updates: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా