Japan: మనుషులు కనిపించక బెంగపెట్టుకున్న చేప
మనుషులకే కాదు ఎమోషన్స్ జంతువులకు చేపలకు కూడా ఉంటాయి. పెంపుడు జంతువుల్లో వీటని మనం తరుూ చూస్తూనే ఉంటాము. ఇప్పుడు చేపలకు కూడా ఎమోషన్స్ ఉంటాయని తెలుస్తోంది. జపాన్ లో జరిగిన ఈ సంఘటనే దానికి ఉదాహరణ.
మనుషులకే కాదు ఎమోషన్స్ జంతువులకు చేపలకు కూడా ఉంటాయి. పెంపుడు జంతువుల్లో వీటని మనం తరుూ చూస్తూనే ఉంటాము. ఇప్పుడు చేపలకు కూడా ఎమోషన్స్ ఉంటాయని తెలుస్తోంది. జపాన్ లో జరిగిన ఈ సంఘటనే దానికి ఉదాహరణ.
దక్షిణ జపాన్లోని క్యుషు ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రం 37 కి. మీ లోతులో ఉందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. క్యుషు, షికోకు దీవులను భూకంపం ప్రభావితం చేసింది.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన టోమికో ఇతోకా (116) మరణించారు. డిసెంబర్ 29న అనారోగ్య సమస్యలతో ఆమె మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. జపాన్కు చెందిన ఇతోకా 1908, మే 23న జన్మించారు.
జపాన్ ఎయిర్ లైన్స్ గురువారం సైబర్ దాడికి గురైంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగింది. టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోయినట్లు ఆ సంస్థ ఎక్స్ వేదికగా తెలిపింది.
పిల్లల్ని కనేందుకు వారానికి 3 రోజులు సెలవులు ప్రకటించిన జపాన్ ప్రభుత్వం. దేశంలో యువత కొరత వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2025 ఏప్రిల్ నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది అని తెలిపిన జపాన్.
జపాన్లోని ఓ బ్యాంకు పెట్టిన రూల్ మాత్రం అందరినీ భయపెడుతోంది. అదేంటంటే ఉద్యోగంలో చేరేవారు తమ రక్తంతో సంతకం చేయాలి. వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. దీనిగురించి పూర్తిగా తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
జపాన్లోని ఇచినోనో గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు. ఎటు చూసినా వృద్ధులే. యువకులంతా ఉపాది పనుల కోసం వలస వెళ్లిపోయారు. కోవిడ్ కారణంగా యువకులు సొంతూరుకు రావడంతో జంటలు కలిసాయి. దీంతో 20ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జన్మించింది. దీంతో ఆ ఊరిలో సంబరాలు మొదలయ్యాయి.
మనిషి బూడిదతో జపాన్ ప్రభుత్వం రూ.400 కోట్లు సంపాదించింది. చితాభస్మంలో డెంటల్ ఫిల్లింగ్స్, బోన్ ఇంప్లాంట్స్కు వాడిన పల్లాడియం, టైటానియం వంటి విలువైన లోహాలు ఉన్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో జపాన్ శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తోంది.