PM Modi Chenab Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించనున్న మోదీ..
ప్రధాని మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను ఆయన ప్రారంభించనున్నారు.నాబ్ నదిపై ఏకంగా 359 మీటర్ల ఎత్తులో ఆర్క్ బ్రిడ్జిని నిర్మించారు. 1315 మీటర్ల పొడవున ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు.