Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..
పాకిస్తాన్ పై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర గురించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదం అవుతున్నాయి. ఆపరేషన్ కి కు ముందే భారత్, పాక్ కు సమాచారం ఇచ్చిందని...అది నేరం అని ఆయన విమర్శించారు. దీనికి బీజేపీ గట్టిగా బదులిచ్చింది.