/rtv/media/media_files/huNqoGcjj2SowZQxMXOA.jpg)
భారత్ లో ఉగ్రదాడులను మొదటి నుంచి ఆప్ఘాన్ ఖండిస్తూనే ఉంది. యుద్ధ సమయంలో కూడా తాలిబాన్లు భారత్ వైపే ఉన్నారు. అయితే అప్పటి నుంచి ఆఫ్ఘాన్, భారత్ ల మీద ఏవో ఒక ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా తమపై దాడులు చేసేందుకు భారత్...ఆఫ్ఘాన్ భూభాగాన్ని వాడుకుందని పాక్ ఆరోపణలు చేసింది. వీటిని తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. భారత్ తమ భూభాగాన్ని వాడుకోలేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆఫ్ఘాన్ మంత్రి మవ్లావి అమిర్ తో మాట్లాడానని విదేశాంగమంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. భారత్, ఆఫ్ఘాన్ ల మధ్య విభేదాలు సృష్టించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని...వాటిని ఖండించింనందుకు ధన్యవాదాలు అంటూ జైశంకర్ ట్వీట్ లో రాశారు. ఆఫ్ఘాన్ ప్రజలతో మా స్నేహం కొనసాగుతుంది చెప్పారు. అక్కడి అభివృద్ధికి ఎప్పుడూ మద్దతిస్తామని అన్నారు.
MEA @DrSJaishankar make Big Statement. 🇦🇫🇮🇳 #Afganistan #inidia pic.twitter.com/E7LXoa7MRR
— Shadow OF Diplomacy (@shadowdiplomcy) May 15, 2025
today-latest-news-in-telugu | jai-shankar | pakistan | afghanistan