ISRO: సెంచరీ కొట్టనున్న ఇస్రో..రేపే ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుసపెట్టి ప్రయోగాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇస్రో సెంచరీకి చేరువైంది. రేపు తన వందో ప్రయోగాన్ని నింగిలోకి పంపనుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుసపెట్టి ప్రయోగాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇస్రో సెంచరీకి చేరువైంది. రేపు తన వందో ప్రయోగాన్ని నింగిలోకి పంపనుంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ మేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో చెప్పింది.
ఉపగ్రహాలను డాకింగ్ చేసిన 4వ దేశంగా ఇండియా అవతరించింది. జనవరి 12న రెండు శాటిలైట్లను ఒకే కక్ష్యలో 3 మీటర్ల దూరానికి తీసుకొచ్చి డాకింగ్ ప్రక్రియ విజయవంతం చేసింది ఇస్రో సైంటిస్టుల బృందం. ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యాలు మాత్రమే డాకింగ్ నిర్వహించాయి.
జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేయడమే లక్ష్యంగా కొన్ని రోజుల క్రితం ఇస్రో స్పేస్ ఎక్స్ డాకింగ్ ప్రయోగం చేసింది. అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలను ఈ రోజు డాకింగ్ చేయాల్సి ఉండగా...దానిని వాయిదా వేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రస్తుత ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ తర్వాతి కొత్త ఛైర్మన్ను నియమించింది. తదుపరి ఛైర్మ్గా వి. నారయణన్ నియమితులయ్యారు.
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ రికార్డు సృష్టించింది. రిలోకేటబుల్ రోబోటిక్ మానిప్యులేటర్-టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ పనితీరును ఇస్రో సక్సెస్ఫుల్గా పరీక్షించింది. దీని వీడియోను కూడా రిలీజ్ చేసింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
డబుల్ ధమాకా.. స్పేడెక్స్ గ్రాండ్ సక్సెస్ | ISRO SpadeX PSLV-C60 | ISRO Experiment with conjoining two Satellites becomes successful and India goes to set up the Satelite Station | RTV
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన పీఎస్ఎల్వీ సీ–60 ప్రయోగం విజయవంతం అయింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్ళిన జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో సక్సెస్ఫుల్గా ప్రవేశించాయి.
సోమవారం రాత్రికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టబోయే స్పేడెక్స్ ప్రయోగం వాయిదా పడింది. తాజాగా దీనిపై ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్నాథ్ స్పందించారు. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ జరగడం వల్లే రెండు నిమిషాలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేశామని చెప్పారు.