ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం3-ఎం5
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో సంచలన ప్రయోగం చేపట్టింది. 'CMS 03' శాటిలైట్తో కూడిన LVM3M5 ఎయిర్క్రాఫ్ట్ శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో సంచలన ప్రయోగం చేపట్టింది. 'CMS 03' శాటిలైట్తో కూడిన LVM3M5 ఎయిర్క్రాఫ్ట్ శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.
ఇస్రో ఈ రోజు మరో కొత్త ప్రయోగం చేపట్టడానికి సిద్ధమైంది. షార్ లో ఈరోజు సాయంత్రం 5.26 గంటలకు ఎల్వీఎం3-ఎం5 రాకెట్ ను ప్రయోగించనున్నారు. దీని ద్వారా సీఎంఎస్-03 సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు.
జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతరిక్ష రంగంలో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోందని అన్నారు. రెండేళ్ల క్రితం చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపిన మొదటి దేశంగా భారత్ రికార్డు సృష్టించిందని తెలిపారు.
ISRO చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'భారతీయ అంతరిక్ష స్టేషన్. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించాలనే లక్ష్యంతో ఇస్రో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో భారత అంతరిక్ష స్టేషన్ మొదటి మాడ్యూల్ నమూనా చిత్రాలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) నుంచి మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఏకంగా 40 అంతస్తుల భవనంత ఎత్తు ఉండే భారీ రాకెట్ను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ వెల్లడించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తొలిసారిగా సంయుక్తంగా రూపొందించిన నాసా–ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్ (నిసార్) అనే ఉపగ్రహం నిసార్ శాటిలైట్ GSLV-F16 నింగిలోకి దూసుకెళ్లింది.
నేడు నింగిలోకి ఎస్ఎల్వీ-ఎఫ్16 వెళ్లనుంది. ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేపడుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2:10 గంటలకి కైంట్డౌన్ ప్రారంభం కాగా.. నేడు సాయంత్రం 5:40 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్16 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఐఎస్ఎస్లోకి వెళ్లిన తొలి భారతీయ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లాతో ఇస్రో ఛైర్మన్ డా. వి.నారాయణతో ఫోన్లో సంభాషించారు. ఈ మిషన్కు సంబంధించిన శాస్త్రీయ పరిశోధనలు, శుభాంశు శుక్లా ఆరోగ్యం, ఇతర అంశాల గురించి వీళ్లు చర్చించారు.
ఇస్రో చేపట్టిన PSLV-C61 ప్రయోగం మూడవ దశలో 'లో' ప్రెషర్ కారణంగా విఫలమైంది. EOS-9 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టలేకపోయారు. దీనిపై కమిటీల దర్యాప్తు జరుగుతుంది. ఈ ఘటనతో భవిష్యత్తులో ఇస్రో మరింత జాగ్రత్తగా మిషన్లు నిర్వహించనుంది.