RCB vs SRH : టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు
లక్నో వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ జితేష్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్రైజర్స్ బ్యాటింగ్ చేయనుంది.
లక్నో వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ జితేష్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్రైజర్స్ బ్యాటింగ్ చేయనుంది.
లాస్ట్ మ్యాచ్ లో లక్నోకు హైదరాబాద్ చెక్ పెడితే...ఇప్పుడు ఆ టీమ్ గుజరాత్ కు చెక్ పట్టింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో ఉందామనుకున్న గుజరాత్ టైటాన్స్ జెయింట్స్ చుక్కలు చూపించారు. 33 పరుగులతో మట్టి కరిపించింది.
గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో లఖ్నవూ భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లఖ్నవూ 20 ఓవర్లలో 235/2 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 117, పూరన్ 56* రన్స్తో స్టేడియాన్ని హోరెత్తించారు.
ముంబయ్ ఇండియన్స్ మొత్తానికి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఢిల్లీపై ఈరోజు జరిగిన మ్యాచ్ లో 59 పరుగుల తేడాతో గెలిచి సగర్వంగా ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. మరోవైపు ఢిల్లీ సేన ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది.
ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ-ముంబై మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా నిర్ణిత 20 ఓవర్లలో ముంబై 180/5 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ ఒక్కడే (73 నాటౌట్) రాణించాడు.
రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్ ను విజయంతో ముగించింది. ఈరోజు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. సీఎస్కే ఇచ్చిన 187 పరుగులు లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై బ్యాటింగ్ దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025లో కొన్ని మ్యాచ్ల వేదికల్లో బీసీసీఐ మార్పులు చేసింది. ఫైనల్, క్వాలిఫైయర్ 2ను అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. అలాగే క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్లు న్యూ చంఢీఘర్లో నిర్వహించనున్నారు.
లఖ్నవూ బౌలర్ దిగ్వేశ్తో వాగ్వాదంపై SRH బ్యాటర్ అభిషేక్ శర్మ స్పందించాడు. 'గేమ్లో ఎమోషన్స్ కామన్. మ్యాచ్ తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడు బాగానే ఉన్నాం. అంతా కూల్' అని చెప్పాడు. కానీ ఎన్ని ఫైన్లు వేసినా దిగ్వేశ్ బుద్ధిమారలేదని ఫ్యాన్స్ తిడుతున్నారు.