ఫోకస్ అంతా అతడిమీదే.. జట్టులో పర్మినెంట్గా ఉంచండి: కుంబ్లే
సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ లో సంజు శాంసన్ పై అందరి దృష్టి ఉంటుందని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అన్నాడు. బంగ్లాపై సెంచరీ ఇందుకు కారణమన్నారు. సంజూ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయినా మంచి క్లాస్ ప్లేయర్ అన్నాడు. మరిన్ని అవకాశాలు కల్పించాలన్నాడు.