IND VS ENG ODI: వన్డే మ్యాచ్ టికెట్ల కోసం తొక్కిసలాట.. వాటర్ గన్స్ ప్రయోగించిన పోలీసులు!
భారత్ vs ఇంగ్లాండ్ మధ్య రెండోవన్డే ఒడిశా కటక్ వేదికగా జరగనుంది. ఈమ్యాచ్ కోసం టికెట్ కౌంటర్ ఓపెన్ చేయగా.. అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. దాన్ని అదుపుచేసేందుకు పోలీసులు వాటర్గన్స్ ప్రయోగించారు. దీంతో తొక్కిసలాట జరిగగా, పలువురు గాయపడినట్లు సమాచారం.