T20 IND vs ENG: తెలుగు కుర్రాడు, రింకూ సింగ్ ఔట్.. కారణమేంటి?

చెన్నై వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. దీనికి తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్, రింకూ ఇద్దరూ దూరమయ్యారు. చెన్నై ప్రాక్టీస్ మ్యాచ్‌లో నితీశ్‌కి గాయం కావడం, రింకూకి వెన్నెముక సమస్య రావడంతో ఇద్దరూ మ్యాచ్‌‌కి దూరమైనట్లు తెలుస్తోంది.

New Update
ind vs eng

ind vs eng Photograph: (ind vs eng)

T20 IND vs ENG: భారత్- ఇంగ్లాండ్‌ మధ్య ఐదు టీ20ల సిరీస్‌‌లో భాగంగా ప్రస్తుతం రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కి తెలుగు కుర్రాడు నితీశ్ దూరమయ్యాడు. దీనికి ముఖ్య కారణం చెన్నైలో జరిగిన ప్రాక్టీస్‌‌లో అతను గాయపడ్డాడు. నితీశ్‌తో పాటు రింగ్‌ సింగ్‌ కూడా ఈ సిరీస్ ‌కు దూరమయ్యాడు. ఎందుకంటే అతనికి కూడా వెన్ను నొప్పి రావడంతో మ్యాచ్‌కి దూరమైనట్లు తెలుస్తోంది. నితీశ్ రెడ్డి ప్లేస్‌లో వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ ప్లేస్‌లో ధృవ్ జురెల్‌ను ఎంపిక చేశారు. 

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: కుంభమేళాలో సాధువులుగా టీమిండియా క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్

మొదటి ఓవర్‌లోనే..

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో అర్షదీప్ తొలి ఓవర్‌లోనే ఇంగ్లాండ్‌కి బిగ్ షాక్ ఇచ్చాడు. మొదటి ఓవర్‌లోనే ఫిల్ సాల్ట్‌ను అర్షదీప్ ఔట్ చేశాడు. 

ఇది కూడా చూడండి: Vijaysai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా

భారత తుదిజట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

ఇది కూడా చూడండి: Republic Day 2025: జాతీయ జెండా ఆవిష్కరించేవాళ్లు ఇవి గుర్తుంచుకోండి!

ఇంగ్లండ్ తుదిజట్టు: బెన్, జోస్ బట్లర్ (కెప్టెన్),  ఫిలిప్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్సే, లియామ్ లివింగ్‌స్టోన్, జోఫ్రా ఆర్చర్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, మార్క్ ఉడ్.

ఇది కూడా చూడండి: USA:  స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు