ICC: ఐసీసీ క్రికెట్ చైర్మన్ గా మరోసారి సౌరవ్ గంగూలీ
ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్ళీ భారత మాజీ కెప్టెన్ దాదా గంగూలీ నియమితుడయ్యారు. దుబాయ్ లో జరుగుతున్న ఇయర్లీ మీటింగ్ లో ఈ విషయాన్ని ఖరారు చేశారు. 2021 నుంచీ గంగూలీ ఈ బాధ్యతలో కొనసాగుతున్నారు.
ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్ళీ భారత మాజీ కెప్టెన్ దాదా గంగూలీ నియమితుడయ్యారు. దుబాయ్ లో జరుగుతున్న ఇయర్లీ మీటింగ్ లో ఈ విషయాన్ని ఖరారు చేశారు. 2021 నుంచీ గంగూలీ ఈ బాధ్యతలో కొనసాగుతున్నారు.
క్రికెట్ వన్డేల్లో బౌలింగ్ కన్నా బ్యాటింగ్ కే ప్రాముఖ్యం ఎక్కువ. క్రికెట్ మొదలైన దగ్గర నుంచీ ఇప్పటివరకూ అదే కొనసాగుతోంది. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాలని ఐసీసీ భావిస్తోంది. ఒక బంతితోనే మొత్తం మ్యాచ్ అంతా సాగేలా కీలక మార్పులు చేయాలని అనుకుంటోంది.
తొలి వన్డేలో న్యూజిలాండ్ చేతిలో 73 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి, స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ వారికి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది.
గొంగడి త్రిష జనవరి నెలకు గాను ఐసీసీ ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డు రేసులో నిలిచింది. ఇటీవల మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్లో అల్రౌండర్గా అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో పాటు భారత్ టైటిల్ గెలవడంలో త్రిష కీలకపాత్ర పోషించింది.
భారత స్టార్ పేసర్ బుమ్రాను ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు వరించింది. 2024 ఏడాదికిగానూ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు బుమ్రా సెలెక్ట్ అయ్యాడు. దీంతో ఈ అవార్డు పొందిన ఆరో భారత క్రికెటర్గా.. తొలి బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు.