Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు
మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసులో మరో పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీతో సహా ఐదుగురుని షిల్లాండ్ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు విచారణలో సోనమ్ తన భర్తను తానే లోయలోకి తోసేసినట్లు అంగీకరించింది.