Telangana News: గుండెపోటుతో లండన్లో తెలంగాణ యువకుడి మృతి
తెలంగాణకు చెందిన యువకుడు లండన్లో గుండెపోటుతో మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి అనే యువకుడు అక్టోబర్ 3న శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించినట్లు అతని స్నేహితులు ఫోన్ చేసి తల్లిదండ్రులకు చెప్పారు.