రెచ్చిపోయిన దొంగలు.. జులాయి సినిమా స్టైల్లో దొంగతనం !
గుజరాత్లో దొంగలు రెచ్చిపోయారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)లో దొంగతనానికి పాల్పడ్డారు. దొంగతనానికి వచ్చిన ఐదుగురు ఏటీఎం మిషన్ ను గ్యాస్ కట్టర్తో కట్ చేసి రూ.18లక్షల విలువైన నగదును దోచుకున్నారు. పోలీసులు దొంగల కోసం వెతుకుతున్నారు.