Jagannath's Chariot: జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట

గుజరాత్‌లోని గోల్‌వాడ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఊరేగింపులో ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. భక్తులు భయంతో పరుగులు తీయడం కారణంగా తొక్కిసలాట జరిగింది. పలువురు భక్తులకు గాయాలు అయ్యాయి. వెంటనే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

గుజరాత్‌లోని గోల్‌వాడ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఊరేగింపులో ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. భక్తులు భయంతో పరుగులు తీయడం కారణంగా తొక్కిసలాట జరిగింది. పలువురు భక్తులకు గాయాలు అయ్యాయి. వెంటనే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.

Also Read :  రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనాకు 4 ప్రతిపాదనలు

Also Read :  మరి కాసేపట్లో స్క్విడ్ గేమ్ ఆఖరి పోరు! ఇండియాలో స్ట్రీమింగ్ టైమ్ ఇదే

Stampede In Jagannath's Chariot

Also Read :  జూలైలో స్మార్ట్‌ఫోన్ల జాతరే జాతర.. నథింగ్, శాంసంగ్, వన్‌ప్లస్ నుంచి కిర్రాక్ మొబైల్స్!

Also Read :  మరో ఎయిర్ ఇండియా విమానంలో బాంబు..!

 

latest-telugu-news | stampede | jagannath-tempul | jagannath-yatra | Lord Jagannath

Advertisment
Advertisment
తాజా కథనాలు