AP: గ్రూప్ -2 మెయిన్స్ ఫలితాల విడుదల
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష ఫైనల్ ‘కీ’ని కూడా అధికారులు వెబ్సైట్లో ఉంచారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష ఫైనల్ ‘కీ’ని కూడా అధికారులు వెబ్సైట్లో ఉంచారు.
మరో 30 నుంచి 40 రోజుల్లో గ్రూప్ 1, 2,3లలో 2 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య, కొత్త నియామకాలకు సంబంధించి 922 మందికి పత్రాలు అందించారు.
గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్తో పాటు ఫైనల్ కీని టీజీపీఎస్సీ విడుదల చేసింది. మార్కులతో పాటు అభ్యర్థులు OMR షీట్లను కూడా కమిషన్ వైబ్సైట్లో అందుబాటులో ఉంచింది. లింక్ కోసం ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ ' ఇనిషియల్ కీ' ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. https://portal-psc.ap.gov.in/ వెబ్సైట్లో చూసుకోవచ్చు. అభ్యర్థులకు ఏమైన ప్రశ్నలు, సందేహాలు ఉంటే ఏపీపీఎస్సీ సైట్ ద్వారా ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు ఫిర్యాదు చేయొచ్చు.