BIG BREAKING: ఏపీలో గ్రూప్-2 వాయిదా!
గ్రూప్-2 పరీక్షపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేయనుంది. రోస్టర్ తప్పులపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని పరీక్షను వాయిదా వేయాలంటూ ప్రభుత్వం సూచించింది. దీంతో పరీక్ష వాయిదాకు సంబంధించి ఈ రోజు సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు తెలుస్తోంది.